టీడీపీ నాయకులకు సిగ్గు శరం ఉందా ? | Sakshi
Sakshi News home page

టీడీపీ నాయకులకు సిగ్గు శరం ఉందా ?

Published Sun, Aug 12 2018 11:44 AM

వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి, బీజేపీతో కుమ్మక్కు అయితే ఈడీ కేసు ఎందుకు పెట్టిందని టీడీపీ నేతలను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు సూటిగా ప్రశ్నించారు.