బాబు పతనం దగ్గర్లోనే ఉంది | Sakshi
Sakshi News home page

బాబు పతనం దగ్గర్లోనే ఉంది

Published Sun, Oct 28 2018 1:10 PM

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత జోగి రమేష్‌ నిప్పులు చెరిగారు. వైఎస్‌ జగన్‌పై జరిగిన హత్యాయత్నం డ్రామా అంటూ వ్యాఖ్యానించిన చంద్రబాబు పోలీసులు ఇచ్చిన రిమాండ్‌ రిపోర్టుకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. వైఎస్‌ జగన్‌పై జరిగింది ముమ్మాటికే హత్యాయత్నమే అని రిమాండ్‌ రిపోర్టు వెల్లడించిందని రమేష్‌ తెలిపారు. పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.