‘టీడీపీ నేతల మాటల్లో కసి, ఓర్వలేనితనం కన్పిస్తున్నాయి’ | Sakshi
Sakshi News home page

‘టీడీపీ నేతల మాటల్లో కసి, ఓర్వలేనితనం కన్పిస్తున్నాయి’

Published Sat, Oct 27 2018 5:31 PM

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై విశాఖలో హత్యాయత్నం జరిగిన ఘటనపై టీడీపీ నేతల మాటల తీరులో కసి, ఓర్వలేనితనం స్పష్టంగా కన్పిస్తున్నాయని వైఎస్సార్‌ సీసీ నేత కొలుసు పార్థసారథి అన్నారు. 

Advertisement
Advertisement