చంద్రబాబు అక్రమాలపై వైఎస్‌ఆర్‌సీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు | Sakshi
Sakshi News home page

చంద్రబాబు అక్రమాలపై వైఎస్‌ఆర్‌సీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు

Published Mon, Mar 25 2019 6:47 PM

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేస్తోన్న అక్రమాల గురించి సాక్ష్యాధారాల‌తో కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఫిర్యాదు చేసింది. ప్రభుత్వ అధికారులు చంద్రబాబుకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతున్న అధికార పార్టీ నేతల గురించి ఈసీకి వివరించారు. 

Advertisement
Advertisement