అసెంబ్లీలో అడుగుపెట్టడం ఆనందంగా ఉంది | Sakshi
Sakshi News home page

అసెంబ్లీలో అడుగుపెట్టడం ఆనందంగా ఉంది

Published Wed, Jun 12 2019 11:13 AM

వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా, తాము ఎమ్మెల్యేలుగా 15వ అసెంబ్లీలో అడుగుపెట్టబోతుండటం ఎంతో ఆనందంగా ఉందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. దేశమంతటికీ ఆదర్శంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలన ఉంటుందని ఆమె పేర్కొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement