సీబీఐ విచారణ జరపాలి | Sakshi
Sakshi News home page

సీబీఐ విచారణ జరపాలి

Published Fri, Mar 15 2019 5:13 PM

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యపై సీబీఐ విచారణ జరపాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, చంద్రబాబు జీవితం అంతా కుట్రలు, కుతంత్రాలేనని అన్నారు. రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు ఏమైనా చేస్తారని శ్రీకాంత్‌ రెడ్డి విమర్శించారు.

Advertisement
Advertisement