హోదా వచ్చే వరకూ పట్టు వీడేదిలేదు | Sakshi
Sakshi News home page

హోదా వచ్చే వరకూ పట్టు వీడేదిలేదు

Published Tue, Mar 20 2018 10:01 AM

కేంద్రంపై అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగేంత వరకు పట్టువీడేది లేదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ స్పష్టం చేసింది. రెండోసారి ఇచ్చిన అవిశ్వాస తీర్మానం తీసుకోకుండానే లోక్‌సభ మరోసారి వాయిదా పడడంతో ఆ పార్టీ ఎంపీలు సోమవారం మూడోనోటీసు ఇచ్చారు

Advertisement
Advertisement