వైఎస్‌ జగన్‌ ఏంటో ప్రజలకు తెలుసు | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ ఏంటో ప్రజలకు తెలుసు

Published Sun, Aug 20 2017 3:18 PM

వైఎస్‌ జగన్‌ వ్యక్తిత్వం గురించి చంద్రబాబు లాంటి వ్యక్తులు మాట్లాడటం విడ్డూరంగా ఉందని వైఎస్సార్‌సీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి అన్నారు. జగన్‌ ఏమిటో ప్రజలందరికీ తెలుసని, ఇక చంద్రబాబు ఎలాంటివారో చెప్పుకోవాల్సిన అవసరమే లేదన్నారు. ఆదివారం నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో ఆయన మాట్లాడారు.