ప్రజాక్షేత్రంలోనే మంత్రి ఆదికి బుద్ధి చెప్తాం | Sakshi
Sakshi News home page

ప్రజాక్షేత్రంలోనే మంత్రి ఆదికి బుద్ధి చెప్తాం

Published Sun, Jun 3 2018 8:14 PM

 వైఎస్‌ఆర్‌ జిల్లా, జమ్మలమడుగు పెదదండ్లూరులో ఉద్రిక్తత నెలకొంది. ఓ వైఎస్సార్సీపీ కార్యకర్త ఆహ్వానం మేరకు పెళ్లి రిసెఫ్షన్‌కు హాజరయ్యేందుకు వచ్చిన కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డిని మంత్రి ఆదినారయణ రెడ్డి వర్గీయులు గ్రామంలోకి రాకుండా అడ్డుకున్నారు