మోదీని, బాబును ప్రజలు క్షమించరు! | Sakshi
Sakshi News home page

మోదీని, బాబును ప్రజలు క్షమించరు!

Published Mon, Mar 5 2018 2:50 PM

‘పార్లమెంటు సాక్షిగా ప్రత్యేక హోదా హామీ ఇచ్చారు. ఇది ఆంధ్రుల హక్కు. హోదాతోపాటు ఏపీకి అనేక హామీలిచ్చారు. ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. కానీ చంద్రబాబు మాత్రం చాలా అమలైనట్టు చెప్తున్నారు. మోదీ, చంద్రబాబు ఏపీకి తీవ్ర అన్యాయం చేశారు

Advertisement
Advertisement