చంద్రబాబు అసమర్ధత వల్లే.. రాష్ట్రానికి ద్రోహం | Sakshi
Sakshi News home page

చంద్రబాబు అసమర్ధత వల్లే.. రాష్ట్రానికి ద్రోహం

Published Mon, Feb 12 2018 8:42 AM

 సీఎం చంద్రబాబు నాయుడు అసమర్ధత, అవినీతి వల్లే విభజన హామీలను అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ద్రోహం చేస్తోందని నరసాపురంలో వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. కేంద్రం ఇచ్చే నిధులు అవినీతిమయం అవుతున్నాయన్న ఉద్దేశంతోనే ఏపీపై కేంద్రం చిన్న చూపు చూస్తోందన్నారు. రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనేది లేనిది త్వరలో శాసన సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

Advertisement
Advertisement