కర్నూల్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం | Sakshi
Sakshi News home page

కర్నూల్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Published Sun, Jun 24 2018 7:48 AM

కర్నూల్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందారు. వివరాలివి.. ఆటో-ఆర్టీసీ బస్సు ఒక్కదానికొక్కటి ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతిచెందగా, మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Advertisement
Advertisement