రోహిత్-ధావన్లు నాల్గోసారి.. | Sakshi
Sakshi News home page

రోహిత్-ధావన్లు నాల్గోసారి..

Published Thu, Jun 8 2017 5:17 PM

చాంపియన్స్ ట్రోఫీలో భారత ఓపెనింగ్ జోడి రోహిత్ శర్మ-శిఖర్ ధావన్ల జోడి మరోసారి మెరిసింది. గురువారం శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్ లో రోహిత్-ధావన్లు సెంచరీ భాగస్వామ్యాన్ని సాధించారు.