ఎంఎస్ ధోని సారథ్యంలో టీమిండియా ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందుకుంది. 28ఏళ్ల సుదీర్గ నిరీక్షణ తర్వాత టీమిండియా రెండో సారి ప్రపంచకప్ను ముద్దాడింది ఈ లెజెండ్ కెప్టెన్సీలోనే. ఇక ప్రపంచకప్తో పాటు మూడు ఐసీసీ టోర్నీలను ధోని నాయకత్వంలోనే టీమిండియా గెలుచుకుంది. అయితే మైదానంలో తనకు కావాల్సిన ప్రదర్శనను ఆటగాళ్లను నుంచి రాబట్టుకోవడంలో ధోని దిట్ట. అయితే మ్యాచ్లనే కాకుండా ప్రాక్టీస్లోనూ ఆటగాళ్ల ప్రదర్శనను పరిశీలిస్తునే వారి ప్రతిభను గుర్తించి వెలికితీస్తుంటాడు.
సచిన్, లక్ష్మణ్లు కూడా ధోని కనుసన్నల్లోనే
Published Fri, May 17 2019 9:07 PM
Advertisement
తప్పక చదవండి
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement