సెంచరితో కదం తొక్కిన హర్మన్ ప్రీత్ .. | Sakshi
Sakshi News home page

సెంచరితో కదం తొక్కిన హర్మన్ ప్రీత్ ..

Published Thu, Jul 20 2017 9:05 PM

మహిళల ప్రపంచకప్ లో భాగంగా భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో సెమీస్ లో భారత మహిళలు దూకుడుగా ఆడుతున్నారు. భారత బ్యాట్‌ ఉమెన్‌ హర్మన్ ప్రీత్ కౌర్ సెంచరీ తో కదం తొక్కింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన మిథాలీసేనకు ఓపెనర్లు స్మృతి మంధన(6), పూనమ్‌ రౌత్‌(14)లు శుభారంబాన్ని అందించలేకపోయారు.