మహిళల ప్రపంచకప్ లో భాగంగా భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో సెమీస్ లో భారత మహిళలు దూకుడుగా ఆడుతున్నారు. భారత బ్యాట్ ఉమెన్ హర్మన్ ప్రీత్ కౌర్ సెంచరీ తో కదం తొక్కింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన మిథాలీసేనకు ఓపెనర్లు స్మృతి మంధన(6), పూనమ్ రౌత్(14)లు శుభారంబాన్ని అందించలేకపోయారు.
సెంచరితో కదం తొక్కిన హర్మన్ ప్రీత్ ..
Published Thu, Jul 20 2017 9:05 PM
Advertisement
తప్పక చదవండి
- మళ్లీ దోపిడీకి తెరపైకి..
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
Advertisement