క్రీడాస్పూర్తిని చాటుకున్నా భారత ఫ్యాన్స్‌ | Sakshi
Sakshi News home page

క్రీడాస్పూర్తిని చాటుకున్నా భారత ఫ్యాన్స్‌

Published Thu, Jun 27 2019 5:09 PM

టీమిండియా ఫ్యాన్స్‌ క్రీడాస్పూర్తిని చాటుకున్నారని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.  అయితే పాక్‌ ఓడిపోవాలని కోరుకునే భారత అభిమానులు.. ఆ దేశం గెలిచినందుకు సంబరాలు చేసుకోవడం ఆకట్టుకుందని పేర్కొంటున్నారు. కివీస్‌-పాక్‌ మ్యాచ్‌లో ఇదే హైలెట్‌ అంటూ కామెంట్‌ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ మ్యాచ్‌లో పాక్‌ జట్టుకు మద్దతుగా మైదానంలో సందడి చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement