64 గ్రాముల బంగారంతో ఉడాయింపు
తిరుమల: తిరుమలకు వచ్చిన ఇద్దరు భక్తులను నమ్మించి, వారి బంగారం తీసుకుని ఉడాయించిన ఘట న ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. క్రైం పోలీసుల కథ నం మేరకు... తిరుపతికి చెందిన శంకర్రావు తిరుమల భక్తులకు నిత్యం శ్రీవారి దర్శనాలు చేయించడం, లడ్డూ లు తీసి ఇచ్చే వ్యాపారం చేసేవాడు. ఈ నేపథ్యంలో ఇత డు వేలూరుకు చెందిన సతీష్కుమార్, జ్యోత్స్న దంపతులకు తాను టీటీడీలో విజిలెన్స్ ఉద్యోగినని గతంలో పరిచయం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే వారికి అప్పుడప్పు డు లడ్డూలు తీసి పంపి, డబ్బులు తీసుకునేవాడు. స్వామివారి విశేషపూజ చేయిస్తానని ఇటీవల వారి నుం చి రూ.5 వేలు నగదు తీసుకున్నాడు. దీంతో సతీష్ దంపతులు శనివారం తిరుమలకు వచ్చారు. పుష్కరిణిలో స్నానమాచరించారు.
విశేషపూజలో పాల్గొనే వారు బంగారం ధరిం చకూడదని వారిని నమ్మబలికాడు. వారి వద్ద ఉన్న రెండు బంగారు గాజులు, రెండు చైన్లు మొత్తం 64 గ్రాముల నగలను తన వద్ద భద్ర పరుస్తానని తీసుకున్నాడు. తరువాత చాకచక్యంగా అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోయా డు. ఎంతసేపైనప్పటికీ రాకపోవడంతో బాధిత భక్తులు స్థానిక క్రైం పోలీస్ష్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.
భక్తులకు టోపీ
Published Mon, Mar 14 2016 2:51 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పక్కాగా పరిశీలన..
జనజాతర సభ సైడ్లైట్స్
కాంగ్రెస్కు అండగా ఉండాలి..
తలసేమియాపై అవగాహన
కాంగ్రెస్కు ఓటేస్తే దండగ
పకడ్బందీగా ఈవీఎంల కమిషనింగ్
నాణ్యమైన విద్యుత్ తీగలు వినియోగించాలి
‘వంశీని గెలిపిస్తే జిల్లా పేరు మారుస్తారు’
● కాంగ్రెస్ ‘జనజాతర’ విజయవంతం ● రాహుల్గాంధీ సభకు భారీగా జనం ● ఉమ్మడి జిల్లాను దత్తత తీసుకుంటాం ● సభలో సీఎం రేవంత్రెడ్డి ● తుమ్మిడిహెట్టి, సీసీఐలపైనా హామీ ● బీజేపీపై విరుచుకుపడిన నాయకులు
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
తప్పక చదవండి
- ముస్లిం రిజర్వేషన్లే రద్దు
- ‘నల్లసూరీడు’పై నజర్
- ఉద్యమం అయిపోలే.. మిగిలే ఉంది
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement