సాక్షి, ఏలూరు : రోడ్డు ప్రమాదాల నివారణ విషయంలో ప్రమాద బాధ్యులపై ఆయా శాఖలు కఠినమైన చర్యలు తీసుకున్నప్పుడే అవి తగ్గుముఖం పడతాయని కలెక్టర్ కాటమనేని భాస్కర్ అభిప్రాయపడ్డారు. ఏలూరు కలెక్టరు కార్యాలయంలో బుధవారం రాత్రి జిల్లాస్థాయి రోడ్డు భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు. ప్రమాదాలను నివారించడంలో ప్రతిఒక్క శాఖ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాల్సిందేనని, అలాకాని పక్షంలో బాధ్యులను గుర్తించి వారిపైనే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పాడైన రహదారులను మరమ్మతులు చేయడం, జాతీయ రహదారులపై తనిఖీలు చేయాలన్నారు. జాతీయ రహదారిపై ఉన్న మద్యం షాపులను మరో ప్రాంతానికి మార్చాలని ప్రభుత్వాన్ని కోరుతూ జిల్లా రోడ్డు భద్రతా కమిటీ తీర్మానించింది. రాత్రి వేళల్లో నిఘా ముమ్మరం చేసి మద్యం సేవించి వాహనాలు నడిపేవారిని పట్టుకుని కేసులు నమోదు చేయాలన్నారు. మద్యం సేవించిన వారిని గుర్తించే శ్వాసకోశ పరీక్షా యంత్రాలను మరిన్ని కొనుగోలు చేసి ట్రాఫిక్ పోలీసులకు అందించాలని డీటీసీ శ్రీదేవిని కలెక్టర్ భాస్కర్ ఆదేశించారు.
భావితరాలకు అవగాహన కలిగించండి
బాలబాలికల్లో రోడ్డు భద్రతపై అవగాహన కలిగించేందుకు అత్యధిక ప్రాధాన్యతనివ్వాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. రవాణాశాఖ, విద్యాశాఖాధికారులు సమన్వయంతో ప్రతి మండలంలో బాలబాలికలకు రోడ్డు భద్రతపై అవగాహన కలిగించాలన్నారు. పాఠశాలల బస్సులను ప్రతి రోజూ డీఎస్పీల పరిధిలో రెండు బస్సులు తనిఖీ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
Published Thu, Aug 28 2014 3:17 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు ఎస్వీ డిగ్రీ కళాశాలకు ముగ్గురు కమిటీ సభ్యులరాక
No Headline
ఎన్నికల భారతం పుస్తకావిష్కరణ
వృత్తిదారుల మోములో ఆనందం...
ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూం
హైదరాబాద్లో ఈదురుగాలులతో కూడిన భారీవర్షం (ఫొటోలు)
"పవన్ కళ్యాణ్ కు ఓటు వెయ్యం "..తేల్చి చెప్పిన పిఠాపురం టీడీపీ
రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలి
‘మోసం చేసిన వారిపై చర్య తీసుకోవాలి’
తప్పక చదవండి
- ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- నేడు ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- బీజేపీ ఖైదీగా శ్రీరాముడు
- Telangana: మరో రెండు రోజులు వానలు
- మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement