హైదరాబాద్: కార్మిక శాఖ నిధుల్లో ఒక్క రూపాయి కూడా ఎక్కువ తీసుకోలేదని ఆంద్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. నిబంధనల ప్రకారం తమ రాష్ట్రానికి రావాల్సిన వాటా నిధులనే తీసుకున్నామని చెప్పారు. తెలంగాణ చేస్తున్న ఆరోపణలను వెనక్కు తీసుకోవాలని, క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్, అదర్ కన్స్ట్రక్షన్ వర్క్ర్స్ వెల్ఫేర్ (ఏపీబీఓసీడబ్ల్యూడబ్ల్యూ) బోర్డు అధికారులు ఉమ్మడిరాష్ట్ర కార్మికశాఖ ఖాతాలో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ డబ్బును దశలవారీగా విజయవాడలోని బ్యాంకులకు మళ్లించడంతో పోలీసు కేసుకు దారి తీసింది. దీంతో ఏపీబీఓసీడబ్ల్యూడబ్ల్యూ బోర్డు కార్యదర్శి పీవీ మురళీ సాగర్, ఫైనాన్స్ మేనేజర్ రామారావులను గురువారం పోలీసులు విచారించారు.
'ఒక్క రూపాయి కూడా ఎక్కువ తీసుకోలేదు'
Published Fri, Oct 31 2014 3:14 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- 13 సీట్లు మాకే!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement