రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజమండ్రి నుంచి అర్ధంతరంగా బయల్దేరి విజయవాడకు వెళ్లారు. ఆయన అక్కడే గురువారం రాత్రి బస చేస్తారు. గురువారం సాయంత్రం రాజమండ్రి ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో అధికారులతో సమావేశాన్ని అర్ధంతరంగా ముగించుకుని ఇక్కడి నుంచి బయల్దేరి వెళ్లారు. విజయవాడ నుంచి శుక్రవారం నాడు ఆయన తిరుపతి వెళ్లనున్నట్లు సమాచారం.
ఈ రోజు చంద్రబాబు ఉభయ గోదావరి జిల్లాల పర్యటనకు వెళ్లారు. వాస్తవానికి ఆయన పుష్కర ఘాట్ల ఏర్పాట్లను పర్యవేక్షించాల్సి ఉంది. కానీ అసలు ఘాట్లనే సందర్శించలేదు. గోదావరి జిల్లాల పర్యటనలో చంద్రబాబు ముభావంగా కనపించారు. ఎక్కువ సేపు ఫోన్లో మాట్లాడుతూ కనిపించారు. పట్టిసీమ పనులను పరిశీలించిన అనంతరం రాజమండ్రికి వెళ్లారు. రాజమండ్రిలో అధికారులతో సమావేశాన్ని మధ్యలోనే ముగించుకున్నారు. వాతావరణం ప్రతికూలంగా ఉండటంతో నిర్ణీత సమయం కంటే ముందుగానే విజయవాడకు బయల్దేరినట్టు భావిస్తున్నారు.
రాజమండ్రి నుంచి బయల్దేరిన చంద్రబాబు
Published Thu, Jun 18 2015 6:15 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement