ఎమ్మెల్యే అంజద్బాషా
కడప కల్చరల్ : కడప నగరాన్ని రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలుపుదామని, అందుకు అధికారులు, ప్రజలు సహకరించాలని కడప ఎమ్మెల్యే అంజద్బాషా అన్నారు. భారత జాతీయ కళా సంసృ్కతివారసత్వ పరిరక్షణ సంస్థ (ఇంటాక్) ఆధ్వర్యంలో బుధవారం నగరంలోని నేక్నామ్ కళాక్షేత్రంలో ‘స్వఛ్చ భారత్ - సమాజం బాధ్యత’ అనే అంశంపై చర్చాగోష్టి నిర్వహించారు. ఇందులో పలువురు ప్రముఖులు తమ సూచనలను తెలిపారు.
ఇంటాక్ కన్వీనర్ ఎలియాస్రెడ్డి కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో కెస్కో సంస్థ కార్యదర్శి అలపర్తి పిచ్చయ్యచౌదరి, కవి పాలాది లక్ష్మికాంతం శ్రేష్టి, జిల్లా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు నాగరాజు, ఇంటాక్ మాజీ కో కన్వీనర్ జానకిరాం, సభ్యులు మాచిరాజు రమణయ్య, సైకాలజిస్టు ఓవీ రెడ్డి, రైతు నాయకుడు సింగారెడ్డి రామచంద్రారెడ్డి, వీటా సంస్థ ప్రతినిధి వేణు, ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులు సుబ్బరాయుడు, రవి, బీజేపీ నాయకుడు సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నగరాన్ని అగ్రస్థానంలో నిలుపుదాం
Published Thu, Nov 20 2014 2:00 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement