సాక్షి, అమరావతి: ‘నువ్వు తెలివైన వాడివైతే.. నీకంటే నేను ఇంకా తెలివైన వాడిని..’ అని సోమవారం జల సంరక్షణ కార్యక్రమం సందర్భంగా తన సమస్య గురించి ప్రస్తావించిన ఓ వ్యక్తిని ఉద్దేశించి సీఎం వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెంలో నీరు – ప్రగతిలో భాగంగా రెండో దశ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు.
సీఎం ప్రసంగం ముగిసిన వెంటనే కృష్ణా జిల్లా జి.కొండూరు మండలానికి చెందిన రామాంజనేయులు అనే వ్యక్తి మాట్లాడుతూ ‘టీడీపీ ప్రభుత్వంలో జల సంరక్షణ కాదు.. జనానికి రక్షణ కరువైంది’ అని పేర్కొనటంతో కలకలం రేగింది. మందడం గ్రామానికి చెందిన మాదల సుబ్బయ్య అనే వ్యక్తి కుమారుడు తనపై దాడి చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని సీఎం వద్ద వాపోయారు. సీఎం కల్పించుకుని రామాంజనేయులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పై విధంగా వ్యాఖ్యానించారు. అనంతరం ఆయన సమస్య గురించి ఎస్పీకి చెబుతానంటూ సీఎం నిష్క్రమించారు.
నువ్వు తెలివైనవాడివైతే... నీకన్నా తెలివైనోణ్ని
Published Tue, Feb 13 2018 3:03 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
Advertisement