15 నుంచి కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన | Sakshi
Sakshi News home page

15 నుంచి కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన

Published Fri, Nov 7 2014 2:15 AM

15 నుంచి కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : కేంద్ర వాణిజ్య పన్నులశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 15 నుంచి 17 వరకు జిల్లాలో పర్యటించనున్నట్టు ఏలూరు ఎంపీ మాగంటి బాబు తెలిపారు. స్థానిక ఎంపీ క్యాంప్ కార్యాలయంలో గురువారం ఆయనను పలువురు కలిసి సమస్యలు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో కేంద్రమంత్రి పర్యటించనున్నట్టు చెప్పారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement