శివ్వాం(గరుగుబిల్లి),న్యూస్లైన్: దివంగత మహానేత వై.ఎస్ రాజశేఖర రెడ్డి సంక్షేమపథకాల అమలుతోపాటు రాష్ట్ర సమగ్రాబివృద్ధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్రెడ్డికే సాధ్యమని ఆ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖరరాజు అన్నారు.
గరుగుబిల్లి మండలంలో ని శివ్వాం గ్రామంలో శుక్రవారం జరిగిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రవిభజనకు సహకరించిన పార్టీలు నేడు ఓట్లకోసం కల్లబొల్లికబుర్లు చెబుతున్నాయని విమర్శించారు. పార్టీ రాష్ట్రప్రచారకమిటీ సభ్యుడు ద్వారపురెడ్డి సత్యనారాయణ,మాజీ ఎంపీపీ ఉరిటి రామారావులు మాట్లాడుతూ త్వరలో రాష్ట్రానికి మంచిరోజులు రానున్నాయన్నారు.
దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి అమలు చేసిన సంక్షేమపథకాలన్నీ అమలు కావాలంటే జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రావాలని అందుకోసం కురుపాం ఎమ్మెల్యే అభ్యర్థిని, విజయనగరం ఎంపీ అభ్యర్థి బేబీనాయనకు ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ బొబ్బిలి అప్పలనాయుడు, బోను.శంకరరావు, జి.వెంకటనాయుడు,కె.శీతంనాయుడు,డి.పాపినాయుడుతో పాటు పలువురు పాల్గొన్నారు.
150 కుటుంబాలు వైఎస్ఆర్సీపీలో చేరిక
మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖరరాజు, రాష్ట్రప్రచారకమిటీ సభ్యుడు ద్వారపురెడ్డి సత్యనారాయణ, మాజీ ఎంపీపీ ఉరిటి రామారావు,పార్టీ మండల కన్వీనర్ బొ బ్బిలి అప్పలనాయుడుల సమక్షంలో గ్రామంలోని 150 కుటుంబాలు కాంగ్రెస్నువీడి వైఎస్ఆర్సీపీ లో చేరాయి.
పార్టీలో చేరిన వారిలో పల్ల హేమసుందర్,గుంట్రెడ్డి శంకరరావు,అల్లు అప్పలనాయుడు,బెల్లాన గౌరునాయుడు, బి. జగన్నాథం,పి.అప్పలనాయుడు,డి.అప్పలనాయుడు,ఎ.శంకరరావు,పి.బలరాం, జి.అప్పలనాయుడు, కె.గంగయ్య,పి.బలరాంనాయుడు, జి.ఎల్లంనాయుడు,ఆర్.ఎల్లయ్య,ఎ.ఎల్లయ్య,కె.పకీరు,పి.వెంకటనాయుడుతో పాటు ఎస్సీ, యాదవ సామాజిక వర్గాలకు చెందిన పలువురు ఉన్నారు.
వైఎస్ఆర్సీపీతోనే సమగ్రాభివృద్ధి
Published Sat, Apr 12 2014 4:00 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘నల్లసూరీడు’పై నజర్
ఉద్యమం అయిపోలే.. మిగిలే ఉంది
Today Telugu Horoscope: ఈ రాశివారికి పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి
బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్..
10న జిల్లాకు ప్రియాంక గాంధీ రాక
కాంగ్రెస్తోనే కుల వృత్తులకు మహర్దశ
అంతటా యజ్ఞ సహిత యోగా నిర్వహించాలి
ముగిసిన హోం ఓటింగ్
జిల్లా రద్దు అంశంపై ఫోకస్..
మల్లారంలో నేరడిగొండవాసి హత్య
తప్పక చదవండి
- ఉద్యమం అయిపోలే.. మిగిలే ఉంది
- హైదరాబాద్పై కుట్ర
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
Advertisement