అనంతపురం అర్బన్:
జిల్లాలో రైతుల బలవన్మరణాలపై మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకటరామిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు పరిహారం అందజేసి వారిని ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కోరారు. ఈ మేరకు సీఎంకు ఆయన లేఖ రాశారు. ఈ వివరాలను శుక్రవారం ఆయన తన స్వగృహంలో విలేకరులకు వివరించారు.
జిల్లాలో ఏర్పడిన తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల ప్రజలు తాగు, సాగునీటికి కటకట పడుతున్నారన్నారు. పశుగ్రాసం లేని కారణంగా జిల్లాలో రైతులు తమ పాడి పశువులను కబేళాలకు అమ్ముకునే దారుణమైన పరిసస్థితులు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు రుణాలు దక్కని పరిస్థితి ఉందన్నారు. ఆత్మసస్థైర్యం, ఆత్మాభిమానాన్ని కోల్పోతున్న రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాలు అందజేసిన విధంగా సహాయాన్ని అందించి రైతు సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని కోరినట్లు ఆయన వివరించారు.
సీఎంకు ఎంపీ పంపిన లేఖలోని వివరాలిలా...
‘గత ఎన్నికలకు ముందు మీరు ‘మీ కోసం’ అంటూ అనంతపురం జిల్లా నుంచి పాదయాత్ర ప్రారంభించారు. అప్పట్లో మీరు రైతులను అన్ని రకాల రుణాల బాధల నుంచి విముక్తులను చేస్తామని ప్రకటించిన విషయాన్ని మీ దృష్టికి తెస్తున్నామన్నాను. మీ హామీ నేటికీ అమలుకు నోచుకోక పోవడంతో జిల్లా రైతాంగం అనేక విధాలుగా ఆర్ధిక ఇబ్బందులకు గురయ్యారు.. గురువుతూనే ఉన్నారు.
వ్యవసాయ సంక్షోభంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకు పోయారు. బయట పడలేని దుర్భర స్ధితిలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ ఏడాది మే నుంచి 59 మంది ఆత్మహత్య చేసుకున్న రైతుల వివరాలు మీ దృష్టికి రావడం లేదని భావిస్తున్నాను. జిల్లాలో జరుగుతున్న ఆత్మహత్యల స్థితిగతులను త్రిసభ్య కమిటీతో విచారణ జరిపించండి. అదేవిధంగా ఆత్మహత్యలు చేసుకున్న ప్రతి రైతు కుటుంబానికి వెంటనే ఆర్ధిక పరిహారాన్ని అందించి, రైతు కుటుంబాలను ఆదుకోండి’
ఆత్మహత్యల రైతు కుటుంబాలను ఆదుకోండి
Published Sat, Nov 8 2014 2:26 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కూతురితో కలిసి ప్రముఖ ఆలయాన్ని సందర్శించిన స్టార్ హీరోయిన్!
పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా
పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల
పొన్నూరు లో పవన్ సభ అట్టర్ ఫ్లాప్ అంబటి మురళీకృష్ణ సెటైర్లు
16 ఏళ్లకే గర్భం ఆపై భర్త మోసం.. ఇప్పుడు స్టార్ హీరోకు అత్తగా..
చంద్రబాబు, కొడుకు పప్పు తుప్పు.. అనిల్ కుమార్ యాదవ్ స్పీచ్ కి దద్దరిల్లిన మాచెర్ల
ఫ్లాట్గా ముగిసిన స్టాక్మార్కెట్ సూచీలు..
కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
"వాళ్లకి ఓటమి భయం మొదలైంది అందుకే ఈ కొత్త డ్రామా.."
తప్పక చదవండి
- ఆస్ట్రేలియాలో కత్తిపోట్లకు బలైన భారతీయ విద్యార్థి..భూమి అమ్మి పైచదువులకు
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- అచ్చా.. అలాగా?: కోహ్లిపై గావస్కర్ కామెంట్స్.. ఫ్యాన్స్ ఫైర్
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- AP Elections 2024: చివరి నాలుగు రోజులే!
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- రూటే సెపరేటు
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement