సీపీఎం జిల్లా కార్యదర్శి చండ్ర
నెల్లూరు(పొగతోట): ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబు గాలికొదిలేశారని సీపీఎం జిల్లా కార్యదర్శి చండ్ర రాజగోపాల్ ఆరోపించారు. హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రైతుల రుణాలు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తాని ప్రజలకు హామీ ఇచ్చి టీడీపీ అధికారంలోకి వచ్చిందన్నారు.
అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి బుద్ధి బయటపడిందన్నారు. ప్రజలను నమ్మించి మో సం చేస్తున్నారన్నారు. ఎటువంటి షరతులు లేకుండా రైతు రుణాలు మాఫీ చేసి కొత్త రుణాలు మంజూరు చేయాలన్నారు. రుణమాఫీని కుదించే జీఓ 174ను సవరించాలన్నారు. హామీలు అమలు చేయని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని కోరుతూ డీఆర్ఓ నాగేశ్వరరావుకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు రమేష్, మదాల వెంకటేశ్వర్లు, ఆంజనేయులు, రామరాజు పాల్గొన్నారు.
హమీలు గాలికొదిలిన సీఎం
Published Tue, Oct 14 2014 3:06 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement