హైదరాబాద్‌లో కూర్చుని ఆంధ్రా అభివృద్ధా? | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో కూర్చుని ఆంధ్రా అభివృద్ధా?

Published Sat, Jul 5 2014 1:49 AM

హైదరాబాద్‌లో కూర్చుని ఆంధ్రా అభివృద్ధా?

సాక్షి, విశాఖపట్నం:‘హైదరాబాద్‌లో కూర్చుని ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేసేస్తామంటే జరిగేపని కాదు.. హైదరాబాద్ ఇడ్లీలు తిని, అక్కడి ప్రభుత్వానికి పన్నులు చెల్లించడం తప్ప! ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు గడుస్తున్నా.. ఆ ఛాయలేం కనిపించట్లేద’ని విశాఖ ఎంపీ కంభంపాటి హరి బాబు ఆక్షేపించారు. విశాఖలో భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

Advertisement
Advertisement