హీరో, హీరోయిన్లు నరేష్, సాక్షి చౌదరి రాక
విజయనగరం టౌన్: జేమ్స్బాండ్ చిత్ర యూనిట్ విజయనగరంలో సందడి చేసింది. ఈ సందర్భంగా చిత్ర హీరో, హీరోయిన్లు నరేష్, సాక్షి చౌదరిని చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. జేమ్స్బాండ్ చిత్రం విజయోత్సవాల్లో భాగంగా సోమవారం చిత్ర యూనిట్ లీలామహల్ థియేటర్ని సందర్శించి ప్రేక్షకులతో కాసేపు ముచ్చటించింది. అంతకు ముందు ఓ ప్రైవేట్ హోటల్లో విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటి వరకూ తీసిన చిత్రాల్లో తప్పులు గుర్తించి కొత్త చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యేందుకు కృషి చేస్తున్నానని తెలిపారు.
జేమ్స్ బాండ్ చిత్రం ఘన విజయం సాధించినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. మరో మూడు చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయన్నారు. హీరోయిన్ సాక్షి చౌదరి మాట్లాడుతూ తెలుగులో తనకు ఇది రెండో చిత్రమని తెలిపారు. తమిళం, హిందీలోనూ సినిమాలు చేస్తున్నానని తెలిపారు. దర్శకుడు సాయికిశోర్, హాస్యనటుడు ప్రవీణ్, సంగీత దర్శకుడు సాయికార్తీక్, రైటర్ శ్రీధర్, థియేటర్ మేనేజర్ సత్యనారాయణ పాల్గొన్నారు.
జేమ్స్ బాండ్ సందడి
Published Tue, Jul 28 2015 12:58 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement