ప్రియుడి మోజులో కొడుకుని హత్యచేసిన తల్లి! | Sakshi
Sakshi News home page

ప్రియుడి మోజులో కొడుకుని హత్యచేసిన తల్లి!

Published Wed, Sep 3 2014 5:41 PM

Mother murder son

ఏలూరు: ఓ తల్లి ప్రియుడి మోజులోపడి కిరాతకంగా తన అయిదేళ్ల కొడుకుని హత్య చేసింది. పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం వడలి గ్రామంలో ఈ దారుణం జరిగింది.

పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం ఈ కసాయి తల్లి ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. తన వ్యవహారానికి అయిదేళ్ల కొడుకు అడ్డుగా ఉన్నాడని భావించింది. దాంతో ఈ ఘాతుకానికి పాల్పడింది.
**

Advertisement
Advertisement