హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ మే 21 నుంచి జూన్ 8 వరకు నిరసన కార్యక్రమాలు చేపడుతామని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా మే 26న కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను, జూన్ 8న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ నిరసనలు చేపట్టనున్నట్టు ఆయన తెలిపారు. సోమవారం రఘువీరా మీడియాతో మాట్లాడారు.
ప్రజాప్రయోజనాలను పణంగా పెడుతూ సొంత సంపాదనే అజెండాతో చంద్రబాబు మొండిగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు ఇతర పార్టీలో చేరతారనేటువంటి మైండ్ గేమ్, కుట్రలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. జూన్ నెలాఖరున లేదా జూలైలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తారని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి తెలిపారు.
'కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతాం'
Published Mon, May 18 2015 7:56 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement