వ్యతిరేకిస్తున్న విద్యుత్రంగ నిపుణులు
సాక్షి, హైదరాబాద్: సంప్రదాయేతర ఇంధన (ఎన్సీఈ) వనరుల ద్వారా ఉత్పత్తి చేసే విద్యుత్కు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ధర ఖరారు చేసింది. ఈ మేరకు ఈఆర్సీ చైర్మన్ భాస్కర్, సభ్యులు రాజగోపాల్ రెడ్డి, అశోకాచారిలు శనివారం ఆదేశాలు జారీ చేశారు. బగాసీ, బయోమాస్, పారిశ్రామిక వ్యర్థాల ద్వారా ఉత్పత్తి చేసే సంప్రదాయేతర ఇంధన వనరులకు ఈఆర్సీ వేరియబుల్ టారిఫ్ (అస్థిర చార్జీలు)ను నిర్ణయించింది. 2014-15 నుంచి 2018-2019 ఆర్థిక సంవత్సరం వరకు అంటే రానున్న ఐదేళ్ల కాలానికి ధరలను ఖరారు చేసింది. బగాసీ అంటే చెరుకు పిప్పి ద్వారా విద్యుత్ను తయారుచేసే ప్లాంట్లకు యూనిట్కు రూ.2.73 నుంచి రూ.3.44 వరకు చెల్లించాలని నిర్ణయించింది. పారిశ్రామిక వ్యర్థాలతో పాటు బయోమాస్ (ఊక) ద్వారా ఉత్పత్తి చేసే యూనిట్ విద్యుత్కు రూ.4.28 నుంచి రూ.5.40 వరకు ధర నిర్ణయించింది. అరుుతే ఈఆర్సీ ఆదేశాలపై విద్యుత్రంగ నిపుణులు మండిపడుతున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ హడావుడి నిర్ణయాలు ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుత ఈఆర్సీ ఆరు నెలల పాటే కొనసాగనుండగా రెండు రాష్ట్రాలకు వేర్వేరు ఈఆర్సీలు ఏర్పాటుకానున్న విషయాన్ని గుర్తుచేస్తున్నారు. ప్రైవేటు ప్లాం ట్లకు మేలు చేకూరేలా ఆదేశాలు జారీ చేయడంలోని ఔచిత్యాన్ని ప్రశ్నిస్తున్నారు.
అస్థిర చార్జీల వివరాలు (రూ.లలో)
ఆర్థిక సంవత్సరం బగాసీ బయోమాస్,
పారిశ్రామిక వ్యర్థాలు
2014-15 2.73 4.28
2015-16 2.89 4.54
2016-17 3.06 4.81
2017-18 3.25 5.10
2018-19 3.44 5.40
2014-19 ఆర్థిక సంవత్సరాలకు ఈఆర్సీ ఆదేశాలు
Published Sun, May 18 2014 3:00 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Today Telugu Horoscope: ఈ రాశివారికి పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి
బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్..
10న జిల్లాకు ప్రియాంక గాంధీ రాక
కాంగ్రెస్తోనే కుల వృత్తులకు మహర్దశ
అంతటా యజ్ఞ సహిత యోగా నిర్వహించాలి
ముగిసిన హోం ఓటింగ్
జిల్లా రద్దు అంశంపై ఫోకస్..
మల్లారంలో నేరడిగొండవాసి హత్య
ఎల్లారెడ్డి డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్కు నోటీసులు?
హైదరాబాద్పై కుట్ర
తప్పక చదవండి
- ఉద్యమం అయిపోలే.. మిగిలే ఉంది
- హైదరాబాద్పై కుట్ర
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
Advertisement