ఆంధ్రప్రదేశ్లో రిజిస్ట్రేషన్ ఫీజులు పెరిగాయి. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. స్టాంపు డ్యూటీని 4 నుంచి 5 శాతానికి పెంచారు. ఇంతకుముందు 2013లో జారీచేసిన ఉత్తర్వులను సవరిస్తూ తాజాగా కొత్త ఉత్తర్వులను ఏపీ ప్రభుత్వం ఇచ్చింది.
రిజిస్ట్రేషన్ ఫీజును 0.5 శాతం నుంచి 1 శాతానికి పెంచారు. అలాగే కుటుంబ సభ్యుల మధ్య జరిగే ఒప్పందాలపై కూడా ఒక శాతం పీజు సవరణ జరిగింది. ఇతర ఒప్పందాలపై 6 నుంచి 3 శాతానికి ఫీజును సవరించారు. కొత్త రిజిస్ట్రేషన్ చార్జీలను డిసెంబర్ ఒకటో తేదీ నుంచి అమలు చేస్తారు.
ఏపీలో రిజిస్ట్రేషన్ ఫీజుల బాదుడు
Published Wed, Nov 26 2014 6:25 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement