తాడిప్రతి: అనంతపురం జిల్లా తాడిపత్రిలో దారుణం చోటుచేసుకుంది. తాగిన మత్తులో ఓ తండ్రి కుమారుడి గొంతు కోశాడు. ఈ సంఘటన పట్టణంలోని అంబేద్కర్నగర్లో సోమవారం తెల్లవారుజామున జరిగింది. వివరాలు.. రంగనాథ్ అనే వ్యక్తి మేస్త్రీ పనిచేసి జీవించేవాడు. అతనికి తాగుడు అలవాటు ఉంది. రోజూ తాగివచ్చి భార్యాబిడ్డలను హింసించేవాడు. అతనికి ఇద్దరు పిల్లలు.
ఈ క్రమంలోనే సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు పెద్దకుమారుడు శశాంక్ (5) నిద్రపోతుండగా తాగిన మత్తులో కత్తితో ఒకవైపు గొంతు కోశాడు. పిల్లవాని ఏడుపు విని లేచిన తల్లి కేకలు వేయడంతో ఇరుగు పొరుగు వారు వచ్చి గాయపడ్డ శశాంక్ను 108 వాహనంలో అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు పిల్లవాడి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
తాగిన మత్తులో కుమారుడి గొంతు కోశాడు
Published Mon, Sep 14 2015 9:36 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ప్రచారంలో దూసుకుపోతున్న జగన్
‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
ఎండగంట పడకుండా..
పోలింగ్ నిబంధనలు పాటించాల్సిందే..
తస్మాత్ జాగ్రత్త
పురాతన చరిత్ర నిడదవోలు సొంతం
నేడు ప్రధాని మోదీ రాక
పోస్టల్ బ్యాలెట్.. రైట్రైట్
పూలవనం..గోదారి సోయగం..
తప్పక చదవండి
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- Today Telugu Horoscope: ఈ రాశివారికి పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- గుండె ఘోష విన్నారు..
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- ఇలాగేనా మాట్లాడేది?
- జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
Advertisement