Sakshi News home page

దసరా అడ్వాన్స్‌ కోసం ఆర్టీసీ కార్మికుల ధర్నా

Published Tue, Oct 13 2015 3:01 PM

RTC Workers stage strike for dasara advance

కర్నూలు (రాజ్‌విహార్) : దసరా అడ్వాన్స్‌లను ఇవ్వాలని కోరుతూ నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం కర్నూలు డిపో ముందు ఆర్టీసీ కార్మికులు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మధుసూదన్ మాట్లాడుతూ... పండుగ ముందే దసరా అడ్వాన్స్‌లను ఇవ్వాలని అలాగే, వేతన బకాయిలను కూడా వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

Advertisement

What’s your opinion

Advertisement