భోగాపురం: విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాం గ్రామంలో సాగర జలాలు ముందుకు చొచ్చుకు వస్తుండడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. తీర గ్రామమైన ఇక్కడ జాలర్ల ఇళ్లు ఎక్కువగా ఉన్నాయి. తీరానికి సమీపంలోనే వీరి ఇళ్లు ఉంటాయి. అయితే, వారం రోజుల నుంచీ సాగర జలాలు తీర రేఖను దాటుకుని 100 మీటర్ల వరకూ ముందుకు వస్తున్నాయి.
సముద్ర అలలు కొన్ని ఇళ్లను కూడా తాకుతుండడంతో వారు భయంతో గడుపుతున్నారు. ఆటుపోట్ల సమయంలో సముద్ర జలాలు ముందుకు వస్తుంటాయని, అయితే, ఈ స్థాయిలో ముందుకు రావడం ఇదే మొదటి సారని స్థానికులు అంటున్నారు. తెల్లవారుజాము నుంచి ఈ ఉధృతి మొదలై మధ్యాహ్నానికి తగ్గుతున్నట్టు తెలిపారు. ఫొటోలో కనిపించే భవనానికి 50 మీటర్ల దూరంలో ఉండే జలాలు... మంగళవారం ఉదయం 11 గంటల సమంలో ఏ మేర ముందుకొచ్చాయే గమనించవచ్చు.
ముందుకు వస్తున్న సముద్రం, ఆందోళనలో స్థానికులు
Published Tue, May 19 2015 6:58 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement