ప్రస్తుత ఎస్పీ ఏఎస్ ఖాన్ పదోన్నతిపై బదిలీ ?
శ్రీకాకుళం సిటీ : శ్రీకాకుళం జిల్లా నూతన ఎస్పీగా విశాల్ గున్ని నియమితులైనట్టు సమాచారం. ప్రస్తుతం పనిచేస్తున్న ఏఎస్ ఖాన్కు ఇటీవల డీఐజీగా పదోన్నతి రావడంతో బదిలీ జరిగింది. ఆయన 2014 జూలై 31న జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. అప్పటినుంచి సమర్థవంతంగా విధులు నిర్వహించి పలు కీలక అంశాలను పరిష్కరించారు. ఆయన్ని విజయవాడ కమిషనరేట్ పరిధిలో నియమించవచ్చునని పోలీస్శాఖలో చర్చసాగుతోంది. కాగా శ్రీకాకుళం నూతన ఎస్పీగా నియమితులైనట్టు ప్రచారం జరుగుతున్న విశాల్ గున్ని ప్రస్తుతం విశాఖ రూరల్ ఓఎస్డీగా విధులుగా నిర్వహిస్తున్నారు.
మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ప్రాంతంలో సమర్థవంతంగా పనిచేసిన గున్నిను శ్రీకాకుళం ఎస్పీగా నియమించేందుకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్టు సంబంధిత శాఖ సిబ్బంది చెబుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈనెల 22, 23 తేదీల్లో కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష నిర్వహించనుండడంతో.. ఆ తర్వాత ఖాన్ బదిలీ, గున్ని నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు విడుదలయ్యే అవకాశం ఉంది.
జిల్లా కొత్త పోలీస్బాస్ విశాల్ గున్ని!
Published Sat, Feb 20 2016 12:15 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- 13 సీట్లు మాకే!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement