విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ
ఆత్మకూర్, : పట్టణంలోని నాగార్జున హైస్కూల్లో విద్యార్థులు శనివారం ఘనంగా స్వపరిపాలన దినోత్సవాన్ని జరుపుకున్నారు. విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి పాఠాలు బోధించారు. డీఈఓగా రాఘవేంద్ర, ప్రిన్సిపాల్గా శ్రీవాణి, కరస్పాండెంట్గా రవి, ఉపాధ్యాయులుగా శ్రీనివాస్, శ్రీకాంత్, మౌనిక, మం జుల, మాసూం, రేష్మ, నాగరాజు, మహిపాల్రెడ్డి ఉపాధ్యాయులుగా వ్యవహరించారు. అనంతరం ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ వెంటకేశ్వర్రెడ్డి, డెరైక్టర్లు సురేష్, గోపాల్, రాంసాగర్, ఆంజనేయులు, మల్లికార్జున్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
బాలికల పాఠశాలలో..
అమరచింత : పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థినులు స్వపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. డీఈఓగా నిషాబేగం, హెచ్ఎంగా ఝా న్సీరాణి, డిప్యూటీ ఈఓగా లక్ష్మీదేవి, పీఈటీగా కృష్ణవేణి, అటెండర్గా రామేశ్వరీ, ఉపాధ్యాయులుగా చౌతన్య, మౌనిక, సిందూజా, రేవతి, శ్రవంతి, తులసి, మమత, రేష్మ చక్కగా విధులు నిర్వహించారు. ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు ప్రదానం చేసినట్లు ఆ పాఠశాల ఇన్చార్జి హెచ్ఎం మణెమ్మ తెలిపారు. కార్యక్రమంలో సుశీల, కల్పన, వైడూర్య, అనిత, చంద్రిక పాల్గొన్నారు.
గుడెబల్లూర్లో..
మాగనూర్ : మండలంలోని గుడెబల్లూర్ గ్రామ ఉన్నత పాఠశాలలో స్వయంపరిపాలన సందర్భంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా వ్యవహరించి పాఠాలు బోధించారు. కలెక్టర్గా సుకన్య, డీఈఓగా బస్వరాజ్, డిప్యూటీ ఈఓగా సునిల్కుమార్, ఎంఈఓగా సంగీత, హెచ్ఎంగా లక్ష్మి వ్యవహరించారు. ప్రతిభ కనిబర్చిన విద్యార్థులకు ఎంఈఓ వెంకటవరలక్ష్మి బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకటయ్య, గణేష్సింగ్, సరిత, స్వాతి, శశికళ, రవి తదితరులు ఉన్నారు.
విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ............
Published Sun, Feb 16 2014 3:27 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రూపురేఖలు మారాయి
అగ్రి ల్యాబ్ ఎంతో ప్రయోజనం
● ప్రగతి పథంలో దూసుకుపోతున్న గ్రామాలు ● పరుగులు పెడుతున్న అభివృద్ధి పనులు ● వెల్లివిరుస్తున్న ప్రభుత్వ భవనాలు ● నాడు–నేడుతో సమూలంగా మారిన సర్కారు బడులు ● ఇళ్లు కాదు.. ఊళ్లుగా వెలిసిన జగనన్న కాలనీలు ● అబ్బో..! ఎటు చూసినా నయా మెరుగులే!
మతిస్థిమితం లేని వ్యక్తి అదృశ్యం
రేపు, ఎల్లుండి కూడా పోస్టల్ బ్యాలెట్
రోబోటిక్ టెక్నాలజీతో మోకాలి మార్పిడి శస్త్రచికిత్స
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన మరో లారీ
అబ్బో.. ఆ యువ నాయకుడితో ఎట్టా ఏగేది?
బూటకాల ‘బాబు’
వైఎస్సార్సీపీ జోష్
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement