వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ దాడి | Sakshi
Sakshi News home page

వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ దాడి

Published Fri, Jan 16 2015 3:14 PM

వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ దాడి - Sakshi

వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగులో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటనలో ఏడుగురు వైఎస్సార్సీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి.

గాయాలపాలైన వారిని ఆస్పత్రికి తరలించారు. స్థానిక ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు ఆదినారాయణ రెడ్డి దాడిని తీవ్రంగా ఖండించారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారాన్ని అడ్డుపెట్టుకొని వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులకు దిగుతోందని ఆయన ఆరోపించారు.

Advertisement
Advertisement