విజయవాడ/భీమవరం: టీడీపీ నాయకులపై సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న సెటైర్లు, పంచ్లు చూసి చంద్రబాబు నాయుడు సర్కారు సహించలేకపోతోంది. అందుకే పొలిటికల్ పంచ్ రవికిరణ్, వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా విభాగాన్ని టార్గెట్గా చేసుకున్నారు. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలోనే టీడీపీ నాయకులు పలువురు నెటిజన్లపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. తాజాగా పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన ఓ నెటిజన్ ను టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ సోదరుడు బోండా ప్రకాశ్ బెదిరిస్తున్నట్లున్నగా ఉన్న ఓ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
'నేను తలుచుకుంటే నిన్ను ఏమైనా చేస్తా..' అంటూ బెదిరించిన బోండా ప్రకాశ్ కు సదరు నెటిజన్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. దీనిపై ఇప్పటివరకు ఎలాంటి కేసు నమోదుకాలేదు. వైఎస్సార్ సీపీ, వైఎస్ జగన్ అభిమానినని గర్వంగా చెప్పుకున్న ఆ యువకుడు టీడీపీ నేతల బెదిరింపులకు ఎలాంటి సమాధానం ఇచ్చాడో వీడియో క్లిక్ చేసి మీరే వినండి..
టీడీపీ కీలక నేతకు దిమ్మతిరిగే షాక్..
Published Tue, Apr 25 2017 4:28 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- 13 సీట్లు మాకే!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement