విజయవాడ: ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తే తట్టుకోలేకపోతున్న టీడీపీ నాయకులు మరోసారి తమ జూలుం ప్రదర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ నివాసం ముట్టడికి టీడీపీ నేతలు శుక్రవారం యత్నించారు. సీఎం చంద్రబాబు అవినీతి గురించి నిన్న మీడియా సమావేశంలో వెల్లంపల్లి ఆరోపణలు చేశారు. దీనికి నిరసనగా టీడీపీ నేతలు ఇవాళ ఆయన ఇంటి ముట్టడికి యత్నించారు. పోలీసులు కలుగజేసుకుని వారిని అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత నెలకుంది.
మరోవైపు టీడీపీ నేతల తీరుపై వెల్లంపల్లి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతిని ప్రశ్నిస్తే రౌడీయిజం చేస్తారా అని మండిపడ్డారు. టీడీపీ నేతల రౌడీయిజానికి ఇదొక నిదర్శనమని, వారికి దమ్ముంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి, లోకేష్ల అవినీతిపై తాను చర్చకు సిద్ధమేనని వెల్లంపల్లి స్పష్టం చేశారు.
వెల్లంపల్లి ఇంటి ముట్టడికి టీడీపీ యత్నం
Published Fri, Jun 16 2017 5:27 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
Advertisement