సాగర్ నుంచి దిగువకు కృష్ణమ్మ పరుగులు | Sakshi
Sakshi News home page

సాగర్ నుంచి దిగువకు కృష్ణమ్మ పరుగులు

Published Wed, Mar 23 2016 11:06 AM

The authorities released water from Nagarjuna Sagar

నాగార్జున సాగర్ కుడికాలువ నుంచి దిగువ ప్రాంతాలకు అధికారులు బుధవారం ఉదయం 8.30 గంటలకు నీటిని విడుదల చేశారు. ఐదో గేటు ఎత్తి 500 క్యూసెక్కులు విడుదల చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు ఈ ప్రవాహం ఆరువేల క్యూసెక్కులకు చేరుకుంటుంది. తాగు నీటి అవసరాలకు గాను తొమ్మిది రోజుల పాటు మొత్తం 4.5 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నారు.

 

Advertisement
Advertisement