►రెండో స్థానంలో ఉన్న వ్యక్తి ముందుకు రాకపోతే మళ్లీ వేలం వేస్తాం
►సదావర్తి భూముల వేలంపై హైకోర్టుకు సర్కారు నివేదన
సాక్షి, హైదరాబాద్: సదావర్తి సత్రం భూములను వేలంలో రూ.60.30 కోట్లకు దక్కించుకున్న సత్యనారాయణ బిల్డర్స్ డబ్బు చెల్లించడానికి ముందుకు రాలేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం ఉమ్మడి హైకోర్టుకు నివేదించింది. టెండర్ నిబంధనల ప్రకారం వేలంలో విజేత డబ్బు చెల్లించని పక్షంలో ద్వితీయ స్థానంలో నిలిచిన వ్యక్తికి అవకాశం ఇస్తామని, అతనూ ముందుకు రాకపోతే మళ్లీ వేలం నిర్వహిస్తామని చెప్పింది.
అలాగే తొలి విడత వేలంలో రూ.22 కోట్లకు భూములు దక్కించుకున్న వ్యక్తి తిరిగి వేలం నిర్వహించడంపై సుప్రీంకోర్టును ఆశ్రయించారని, దీనిపై శుక్రవారం విచారణ జరగనుందని పేర్కొంది. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం తదుపరి విచారణను అక్టోబర్ 3వ తేదీకి వాయిదా వేసింది.
తొలి బిడ్డర్ డబ్బు చెల్లించ లేదు..
Published Fri, Sep 22 2017 1:14 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement