సూళ్లూరుపేట, న్యూస్లైన్ : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్ డాక్టర్ కే రాధాకృష్ణన్ బుధవారం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని షార్కు విచ్చేయనున్నారు. షార్లోని మొదటి ప్రయోగ వేదికపై పీఎస్ఎల్వీ సీ25 రాకెట్ అనుసంధానం పనులు పూర్తి చేసుకుని ప్రయోగానికి సిద్ధంగా ఉంది. ఆయన రాకెట్కు తుది విడత తనిఖీలు నిర్వహించి లాంచ్ రిహార్సల్స్ నిర్వహించనున్నారు.
జాతీయ మీడియాతో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు షార్ అధికార వర్గాలు తెలియజేశాయి. అనంతరం సహచర శాస్త్రవేత్తలతో ఆయన ప్రయోగంపై చర్చించనున్నారు. అంగారకుడిపై పరిశోధనలు చేయడానికి చేస్తున్న మొట్ట మొదటి ప్రయోగం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు ప్రతి అంశాన్ని సున్నితంగా పరిశీలిస్తున్నారు. బుధవారం మిషన్ కంట్రోల్ రూం నుంచి లాంచ్ రిహార్సల్స్ ఆయన పర్యవేక్షణలో నిర్వహిచనున్నారు. అంతా సక్రమంగా జరి గితే నవంబర్ 3న సాయంత్రం 6 గంటలకు కౌట్డౌన్ ప్రక్రియ, 5న మధ్యాహ్నం 2.36 గంటలకు ప్రయోగం చేసేందుకు సన్నాహాలు పూర్తి చేశారు.
నేడు ఇస్రో చైర్మన్ డాక్టర్ రాధాకృష్ణన్ రాక
Published Wed, Oct 30 2013 3:40 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement