తుని : ఆంధ్రప్రదేశ్ పంచయతీ రాజ్ శాఖలో పనుల వేగవంతం చేసేందుకు చర్యలు చేపట్టినట్లు ఆ శాఖ మంత్రి సీహెచ్ అయ్యన్న పాత్రుడు వెల్లడించారు. అందులోభాగంగా ఆ శాఖలో బదిలీలకు త్వరలో శ్రీకారం చుడతామని చెప్పారు. ఆదివారం తూర్పు గోదావరి జిల్లా తునిలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ... ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం, అంగన్ వాడి భవనాల నిర్మాణం, వ్యవసాయ క్షేత్రాల్లో గోడౌన్ల నిర్మాణం లాంటి వివిధ కార్యక్రమాలు చేపట్టున్నట్లు ఆయన వివరించారు. ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానిస్తామని అయ్యన్న పాత్రుడు చెప్పారు.
త్వరలో పంచాయతీ రాజ్ శాఖలో బదిలీలు
Published Sun, Aug 31 2014 11:58 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
Advertisement