రైల్వే క్రాసింగ్స్ వద్ద నేటి నుంచి ప్రత్యేక నిఘా
నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా, జైలు శిక్ష!
హైదరాబాద్: లెవెల్ క్రాసింగ్ వద్ద రైలు గేటు పడితే కింద నుంచి దూరి వెళ్లటం సర్వసాధారణం. కానీ, సోమవారం నుంచి అలా వెళ్తే జరిమానాతో పాటు జైలు ఊచలు కూడా లెక్కపెట్టాల్సిందే. మెదక్జిల్లా మాసాయిపేట లెవెల్క్రాసింగ్ వద్ద పాఠశాల బస్సును రైలు ఢీకొని 18 మంది చిన్నారులు చనిపోయిన నేపథ్యంలో లెవెల్ క్రాసింగుల వద్ద రైల్వేశాఖ కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ముఖ్యంగా అధికసంఖ్యలో వాహనాలు ప్రయాణించే లెవెల్ క్రాసింగులపై ప్రత్యేక దృష్టి సారించింది. క్రాసింగ్స్ వద్ద రైల్వే పోలీసులను నియమించి ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సోమవారం నుంచి కేసులు నమోదు చేయనుంది.
రైల్వే చట్టం ప్రకారం కేసులు: రైల్వే చట్టం 1989లోని సెక్షన్ 147 ప్రకారం ఈ కేసులు నమోదు చేస్తారు. దీని ప్రకారం గేటు వేసిన తర్వాత దాన్ని ఖాతరు చేయకుండా వెళ్లే వారికి 6 నెలల జైలు శిక్ష, రూ.1,000 జరిమానా విధించే అవకాశం ఉంటుంది. రైలు ప్రయాణికుల ప్రాణాలకు ఇబ్బంది తెచ్చేలా వ్యవహరించినందుకు సెక్షన్ 154 ప్రకారం జైలు శిక్షను ఏడాది వరకు పెంచే వెసులుబాటు కూడా ఉంది. ఈ రెండు సెక్షన్లను సోమవారం నుంచి ముఖ్య క్రాసింగుల వద్ద గట్టిగా అమలు చేయాలని దక్షిణ మధ్య రైల్వే ఆదేశాలిచ్చింది.
‘గేటు’ దాటితే కేసు!
Published Mon, Aug 4 2014 1:57 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
లక్నోపై ఢిల్లీ ఘన విజయం.. ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం
హల్దీరామ్స్పై జాతీయ కంపెనీల కన్ను.. మెజారిటీ వాటా కొనుగోలుకు బిడ్డింగ్
AP: డీజీపీకి హోంమంత్రి తానేటి వనిత ఫోన్
హీరోతో వివాదం.. ఊహించని షాకిచ్చిన డైరెక్టర్!
టీమిండియా హెడ్ కోచ్గా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్..!?
తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
చెలరేగిన స్టబ్స్, అభిషేక్.. లక్నో ముందు భారీ టార్గెట్
వేలకోట్ల బ్యాంక్ ఫ్రాడ్.. డీహెచ్ఎఫ్ఎల్ ధీరజ్ వాధావన్ అరెస్ట్
ముంబై హోర్డింగ్ కుప్పకూలిన ఘటన,.. వెలుగులోకి కీలక విషయాలు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement