కృష్ణాజిల్లా మచిలీపట్నంలో దారుణం జరిగింది. వివాహితపై సామూహిక అత్యాచారం చేసి అనంతరం ఆమెను హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చారు. ఈనెల 12న స్వర్ణలత అనే మహిళను మచిలీపట్నం శివారలో దుండగులు బలవంతంగా ఆటోలో తీసుకు వెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడు శ్రీనివాస్, మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.
స్వర్ణలతకు ప్రధాన నిందితుడు శ్రీనివాస్తో ఇంతకుముందే పరిచయం ఉందని, పెళ్లికి ముందే వీళ్లు ఆమెకు తెలుసని పోలీసులు చెప్పారు. అప్పుడప్పుడు అతడికి ఆమె డబ్బులు సర్దుబాటు చేసేవారని, మూడేళ్ల క్రితం ఆమెకు విశాఖపట్నానికి చెందిన యువకుడితో పెళ్లయ్యి, ఒక కొడుకు కూడా ఉన్నాడని తెలిపారు. సెలవల్లో గడిపేందుకు కొడుకుతో సహా వచ్చిన స్వర్ణలతను శ్రీనివాస్ మరోసారి డబ్బులు అడిగాడు. కొడుకుతో సహా ఆమెను ఆటోలో మచిలీపట్నం శివారు ప్రాంతాలకు తీసుకెళ్లాడు. అక్కడ ఆమె నగలు తీసుకున్న తర్వాత.. శ్రీనివాస్, అతడితో పాటు ఉన్న మరో ఇద్దరు ఆమెపై అత్యాచారం చేశారు. విషయం బయటకు తెలిస్తే సమస్య అవుతుందని భావించి చంపేశారు. తర్వాత ఆమె కొడుకును తీసుకెళ్లి మచిలీపట్నంలో వదిలేశారు. స్వర్ణలత ఎంతకీ కనపడకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదుచేసి గాలించగా, విషయం వెలుగులోకి వచ్చింది. మొత్తం ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
వివాహితపై సామూహిక అత్యాచారం, హత్య
Published Fri, Jun 20 2014 3:12 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
Advertisement