కరెంటు షాక్‌తో మహిళ మృతి | Sakshi
Sakshi News home page

కరెంటు షాక్‌తో మహిళ మృతి

Published Sun, Nov 8 2015 3:37 PM

Woman killed by electric shock

విద్యాదాఘాతంతో ఓ మహిళ మృతి చెందింది. వలిగొండ మండలం మందవాగిలి గ్రామంలో కరెంటు షాక్‌తో మహబూదీ(35) అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. గ్రామంలోని ఓ వ్యక్తి ఇంట్లో  గోడలకు సున్నం వేస్తుండగా.. గోడకు కరెంటు సరఫరా అయ్యి.. అక్కడికక్కడే మృతి చెందింది.

 

Advertisement

తప్పక చదవండి

Advertisement