హైదరాబాద్: రాష్ట్రంలోని పార్లమెంట్ నియోజకవర్గాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకులను నియమించింది. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నియామకాలు జరిగినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలిపింది.
వైఎస్సార్సీపీ పార్లమెంట్ పరిశీలకులు వీరే
శ్రీకాకుళం- బేబీ నయిన
విజయనగరం- బి.చంద్రశేఖర్
అరకు- బి. ప్రసాద్
విశాఖ- దాడిశెట్టి రాజా
అనకాపల్లి- ఆదిరెడ్డి అప్పారావు
కాకినాడ- ముత్యాలనాయుడు
రాజమండ్రి- పేర్ని నాని
అమలాపురం- కరణం ధర్మశ్రీ
నరసాపురం- వేణుగోపాల్
ఏలూరు- పిల్లి సుభాష్ చంద్రబోస్
విజయవాడ- ఆదిశేషగిరిరావు
మచిలిపట్నం- ఉమ్మారెడ్డి రమణ
తిరుపతి- ఎల్లసిరి గోపాల్ రెడ్డి
చిత్తూరు-పి. రవీంద్రనాథ్ రెడ్డి
అనంతపురం- డీసీ గోవిందరెడ్డి
హిందూపూర్- మిథున్రెడ్డి
కర్నూలు- సురేష్బాబు
నంద్యాల- గుర్నాథరెడ్డి
కడప- వైఎస్ అవినాశ్రెడ్డి
రాజంపేట- దేవగుడి నారాయణరెడ్డి
వైఎస్సార్సీపీ పార్లమెంట్ పరిశీలకులు వీరే
Published Wed, Aug 27 2014 11:05 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- 13 సీట్లు మాకే!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement