హైదరాబాద్ : సమైక్యాంధ్ర ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడమే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని గ్రామస్ధాయి వరకూ తీసుకెళ్లేందుకు అవసరమైన కార్యాచరణతోపాటు, ప్రతి కార్యకర్తను ఇందులో భాగస్వామ్యం చేయడమే లక్ష్యంగా కసరత్తు చేస్తోంది. ఇదే అంశంపై చర్చించేందుకు ఆ పార్టీ విస్తృతస్థాయి సమావేశం ప్రారంభం అయ్యింది.
రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి, చంద్రబాబు టిడిపి నేతల వ్యవహారశైలి తదితర అంశాలపై ఈ సమావేశంలో కూలంకుషంగా చర్చించనున్నారు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా కేబినెట్ నోట్ తయారైనప్పటికీ సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు స్పందిస్తున్న తీరు...టిడిపి ఆడుతున్న డ్రామాలపై చర్చ జరగనుంది. ఈ సమావేశానికి అన్ని జిల్లాల నేతలు హాజరు అయ్యారున.
ప్రారంభమైన వైఎస్ఆర్ సీపీ విస్తృతస్థాయి భేటీ
Published Sat, Sep 21 2013 11:57 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement