కర్నూలు (టౌన్): ‘‘ గ్యారంటీ లేని సెల్ఫోన్లు అమ్ముతున్న తరుణంలో సెల్ఫోన్ విక్రయాల్లోకి వచ్చా. 2001 సంవత్సరంలోనే మొట్టమొదటిసారిగా విశాఖపట్నంలో సెల్ పాయింట్ ప్రారంభించా. కస్టమర్లు ఆదరించారు. ఇక వెనుతిరిగి చూడలేదు...’’ అని ప్రముఖ మొబైల్ విక్రయ సంస్థ సెల్పాయింట్ షోరూమ్ మేనేజింగ్ డైరెక్టర్ మోహన్ ప్రసాద్ పాండే అన్నారు. కర్నూలులో బుధవారం మూడు షోరూంలు ప్రారంభ సందర్భంగా ఆయన ‘సాక్షితో’ మాట్లాడారు. ఆయన మాటల్లోనే..
రాష్ట్రంలో 85 షోరూంలు.. సీమలో మరో 30...
సెల్ఫోన్ల ప్రాధాన్యం పెరిగింది. అంతే నాణ్యతతో సెల్ఫోన్లు విక్రయిస్తున్నాం. అన్ని వర్గాలు మా వద్ద కోనుగోలు చేసే విధంగా నమ్మకం కలిగించాం. గ్యారంటీ విక్రయాలతో మంచి ఆదరణ వచ్చింది. సెల్ఫోన్ విక్రయాలతో పాటు యాక్ససరీస్కు ప్రాధాన్యం ఇస్తున్నాం. ఫోన్ కవర్తో పాటు మెమరీ కార్డులు, పౌచెస్, ప్రొటెక్షన్ స్క్రీన్గార్డు, హెడ్సెట్ ఇలా... అన్ని రకాల కంపెనీలకు చెందిన సెల్ఫోన్లు ఉన్నాయి. విలువైన ఫోన్లకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తున్నాం. అమ్మకాలకే పరిమితం కాకుండా అమ్మకం తరువాతి సర్వీస్కు ప్రాధాన్యం ఇస్తున్నాం. విశాఖపట్నంతో పాటు విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఒంగోలు, నెల్లూరు... ఇలా అన్ని జిల్లాలో మా షోరూంలు ఏర్పాటు చేశాం. ప్రస్తుతం కర్నూలులో ఒకేరోజు 3 షోరూంలు ఏర్పాటు చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా 85 షోరూంలు ఉన్నాయి. త్వరలోనే సీమ జిల్లాలో మరో 30 షోరూంలు ప్రారంభిస్తాం.
కర్నూలులో శిక్షణ కేంద్రం
ఇప్పుడున్న సెల్ ఫోన్ షోరూంలతో పాటు మరో 30 షోరూంలు రావడం వల్ల ఉద్యోగుల సంఖ్య గణనీయంగా ఉంటుంది. అందువల్లే కర్నూలు నగరంలోనూ కంపెనీకి చెందిన శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడే 200 మంది నిరుద్యోగులను ఎంపిక చేసి శిక్షణ ఇచ్చి కంపెనీ షోరూమ్లలో నియమిస్తాం. మా సంస్థలో 1000 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరి సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నాం. వేతనంతో పాటు ఈఎస్ఐ, పీఎఫ్, ఇన్సూరెన్స్ వంటి సౌకర్యాలు కల్పిస్తున్నాం.
ఆంధ్రప్రదేశ్లో మరో 30 ‘సెల్ పాయింట్’ షోరూంలు
Published Thu, Mar 15 2018 12:49 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- 25 కిలోల బంగారం స్మగ్లింగ్.. భారత్లోని అఫ్గనిస్తాన్ దౌత్యవేత్త రాజీనామా
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
Advertisement